లులు మాల్లో లైసెన్సెడ్ పిస్టల్ కలకలం
కూకట్పల్లిలో ప్రాంతంలోని లులు మాల్లో భద్రతా నిబంధనల అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. మాల్ పార్కింగ్లో రెండు కత్తులతో ప్రవేశించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనతో మాల్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. మాల్ పార్కింగ్లో రెండో అంతస్తులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించిన మంగల్హాట్ అగ్రశ్రేణి జడ్జికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతని వద్ద లైసెన్స్ లేని పిస్టల్తో పాటు రెండు కత్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన...