అంతర్జాతీయ వార్తలు
బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ – హైదరాబాద్లో సమావేశం
హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆగస్టు 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. సమావేశంతో పాటు ఆస్తుల రికవరీపై...
పరారీలో ఉన్న అంతర్జాతీయ నేరస్థులను భారత్కు రప్పించడానికి కేంద్రం కసరత్తు.!
విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, వారి నిధుల నెట్వర్క్లు
సహాయక వ్యవస్థలపై కూడా చర్యలు
2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుంచి 274 మంది గుర్తించిన భారత్పోల్
ఆదాబ్ సైబరాబాద్, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర...
కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో పతకం
వెయిట్లిఫ్టర్ రాజా ముత్తుపాండికి రజతం
న్యూ ఢిల్లీ : గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్లిఫ్టర్ రాజా ముత్తుపాండి పురుషుల 65 కిలోల విభాగంలో రజత పతకం సాధించి దేశానికి మరో పతకాన్ని అందించారు.
ఈ...
హైడ్రోజన్ రైళ్లలో ప్రపంచానికి భారత్ ఆదర్శం
జింద్–సోనిపట్ ప్రాజెక్టుతో గ్రీన్ రైల్వే దిశగా కీలక అడుగు
న్యూఢిల్లీ: హైడ్రోజన్ ఆధారిత రైళ్ల అభివృద్ధిలో భారత్ కీలక ముందడుగు వేసింది. జింద్–సోనిపట్ హైడ్రోజన్ రైలు ప్రాజెక్టుతో దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని...
స్లోవేకియా వ్యాపార దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ
రక్షణ, రైల్వేలు, అణుశక్తి, ఐటీ రంగాల్లో సహకార విస్తరణపై చర్చ
బ్రాటిస్లావా, జూన్ 15: భారత ప్రధాని నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోతో కలిసి స్లోవేకియాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార...





